Tag: madanapalle
ఘనంగా మదనపల్లి జెడ్.పి.హైస్కూల్ పూర్వ విద్యార్థుల(1998-99) సమావేశం
మనఛానల్ న్యూస్ - మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో 10వతరగతి విద్యాబ్యాసం పూర్తి చేసిన...
అనారోగ్యంతో మాజీ ఎం.ఎల్.ఏ కలిచర్ల ప్రభాకర్ రెడ్డి మృతి
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా తంభళ్లపల్లి మాజీ ఎం.ఎల్.ఏ కలిచర్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం అనారోగ్యంతో మరణించారు. ఈయన తంభళ్లపల్లి నియోజకవర్గానికి 1989, 1999,...
AP Covid News: ఏపిలో కరోనా విజృంభణ – 13వేల కేసులు – 5...
మనఛానల్ న్యూస్ - అమరావతి ఏపిలో కరోనా విజృంభిస్తోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండాా ఎక్కడ చూసిన జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునోప్పులతో బాథపడే వారు...
AP Covid News : ఏపిలో 40వేల శాంపిల్ పరీక్షలు -10వేల పాజిటివ్ ...
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్
ఏపిలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నివారణ కు ...
మదనపల్లిలో మద్యం మత్తులో దారుణం – గ్రామదేవతకు పొట్టేలుకు బదులు యువకుడు బలి
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదివారం సంక్రాంతి పండుగ వేళ ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డారు. మదనపల్లి...
మదనపల్లిలో ముగ్గుల పోటీలు
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లిలో శుక్రవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించారు. రామసముద్రం చెందిన మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లెల...
Madanapalle Tamotto: మదనపల్లి టమోట మార్కెట్ – దిగుబడి లేదు- ధర...
మనఛానల్ న్యూస్ - మదనపల్లి
ఆసియాలోనే అతిపెద్ద టమోట మార్కెట్ గా పేరుగాంచిన మదనపల్లిలో సమీప పరిసర ప్రాంతాలలో...
మదనపల్లి టమోటా మార్కెట్ యార్డులో నేడు కిలో టమోటా ధర రూ.30లు...
మనఛానల్ న్యూస్ - మదనపల్లి అతిపెద్ద టమోటా మార్కెట్ యార్డు చిత్తూరు జిల్లా మదనపల్లిలో శుక్రవారం టమోటా ధరలు మరింత తగ్గాయి. బుధవారం నుంచి మదనపల్లి మార్కెట్...
బాహుదానదిలో సిమెంట్ లారీ బోల్తా
మనఛానల్ న్యూస్- మదనపల్లి సిమెంట్ లోడుతో కడప నుంచి సోమలకు వెళ్లుతున్న లారీ అదుపు తప్పి నిమ్మనపల్లి సమీపంలో బాహుదా నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో...
మదనపల్లిలో ఉదృతంగా ప్రవహిస్తోన్నబాహుదా నది
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం మధ్యలో ఉన్న బాహుదా నది బుధవారం తెల్లవారు జాము నుంచి...
మదనపల్లిలో ఎం.పి మిథున్ రెడ్డి పర్యటన
మనఛానల్ న్యూస్ - మదనపల్లి రాజంపేట ఎం.పి మిథున్ రెడ్డి సోమవారం ఉదయం మదనపల్లి మండలంలో పర్యటించారు. కోళ్లబైలు పంచాయతీ కాట్లాటవారిపల్లి మార్గంలో చేనేత కార్మీకుల కోసం...
మదనపల్లిలో ఎ.పి.ఎస్.యు.ఎఫ్ వారి ఆనందయ్య మందు పంపిణీకి విశేష స్పందన
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జల్లా మదనపల్లి పట్టణంలో గురువారం ఎ.పి.ఎస్.యు.ఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు...
పెంచుపాడులో (మదనపల్లి)మహిళపైఅసభ్యప్రవర్తన -కేసు నమోదు
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం పెంచుపాడు గ్రామం కొండమీద పల్లిలో ఓ వివాహిత మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై మదనపల్లి తాలుకా...
మదనపల్లి సబ్ కలెక్టర్ గా ఎం. జాహ్నవి బాధ్యతల స్వీకరణ
మనఛానల్ న్యూస్-మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లి 161వ సబ్ కలెక్టర్ గా తాజా ఐ.ఎ.ఎస్ అధికారిణి ఎం.జాహ్నవి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు....
మదనపల్లిలో తొలి కరోనా కేసు నమోదు – చెన్నై నుంచి వచ్చిన యువకుడికి కరోనా...
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లిలో గురువారం తొలి పాజిటివ్ కేసు నమోదు అయింది. మదనపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన యువకుడు చెన్నైలో...
ఎన్.ఎస్.ఎస్. యూత్ ఫెస్టివల్ లో మదనపల్లి మిట్స్ విద్యార్థుల ప్రతిభ
మనఛానల్ న్యూస్ - మదనపల్లి మదనపల్లిలోని మిట్స్ విద్యార్థులు ఆదివారం తిరుపతిలో నిర్వహించిన యూనివర్సిటి యూత్ ఫెస్టివల్ లో వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అవార్డులు...
ప్రాంగణ ఎంపికల్లో సత్తాచాటిన మదనపల్లె బి.టి.కళాశాల విద్యార్థులు…22 మందికి ఉద్యోగాలు
మనఛానల్ న్యూస్ - మదనపల్లెప్రాంగణ ఎంపికల్లో మదనపల్లె బి.టి.కళాశాల విద్యార్థులు సత్తాచాటారు."మెడి హెల్త్ కేర్" కంపెనీలో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అభర్ధుల కోసం ప్రాంగణ నియామకాలు నిర్వహించడం జరిగింది.డిగ్రీ మరియు పీజీ...
ఈ-కర్షక్ ద్వారా పంటల నమోదు…మదనపల్లె ఏవో నాగ ప్రసాద్
మనఛానల్ న్యూస్ - మదనపల్లెఈ-కర్షక్ యాప్ ద్వారా ప్రతి గ్రామములో రైతుల సాగు చేయు పంటల నమోదు కార్యక్రమము జరుగుతుందని మదనపల్లి మండల,వ్యవసాయ శాఖ అధికారి నాగ ప్రసాద్ పేర్కొన్నారు.శుక్రవారం...
జాతీయస్థాయిలో సత్తాచాటిన మదనపల్లె మిట్స్ విద్యార్థులు
మనఛానల్ న్యూస్ - మదనపల్లెన్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏ.ఐ.సి.టి.ఈ) వారు ప్రతి సంవ త్సరము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే "ఛత్ర విశ్వకర్మ అవార్డు-2019"లకు ...
పవన శక్తితో విద్యుత్ ఉత్పత్తికి సరికొత్త నమూనాను రూపొందించిన మిట్స్ విద్యార్థులు
మనఛానల్ న్యూస్ - మదనపల్లెచిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు బి.టెక్ మొదటి సంవత్సరము సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఎన్.రాకేష్,కె.ప్రేమ్ కుమార్,కె.ప్రణీత,...