నిలువెత్తు నిర్లక్ష్యం – 108 సేవలకు అనారోగ్యం
మనఛానల్ న్యూస్- నూజివీడు
ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి, ప్రజాదరణను అందుకోన్న 108 వైద్యసేవలకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నేడు అనారోగ్య పరిస్థితి చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గత కొంత...
ఈనాడు నుంచి ఈ ఎఫ్.ఎమ్ రేడియా ప్రసారాలు ప్రారంభం
మనఛానల్ న్యూస్ - హైదరబాద్
తెలుగు మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈనాడు దినపత్రిక ఈ-ఎఫ్.ఎమ్ రేడియా ప్రసారాలను గురువారం ప్రారంభించింది. ఇందులో భాగంగా రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీరావు ఎఫ్.ఎమ్...
భర్తను కాళ్లు,చేతులు ఇరగ్గొట్టి ఆర్నెళ్లుగా ఇంట్లో బంధించిన భార్య
మనఛానల్ న్యూస్ - రాజమండ్రి
మానవత విలువలు మంటకలిసి పోతున్నాయి. భార్య భర్తల మధ్య అనుబంధాలు అనుమానపు పెనుగండాలుగా మారిపోతున్నాయి.తన మెడలో తాళీ కట్టి ఆలిగా చేసుకొని..కలిసి ఏడడుగలు నడిచిన భర్త కాళ్లను విరగగొట్టి ఇంట్లో...
జగన్ 190వ రోజు పాదయాత్ర ప్రారంభం
మనఛానల్ న్యూస్ - రాజమండ్రి
తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట...
రాజమండ్రి లో ఏ థియేటర్ లో ఏ సినిమా
మన ఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
అనుశ్రీ సినిమాస్ - శ్రీ సాయి కృష్ణ - నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
ఉదయం : 11:00 గంటలకు మధ్యాహ్నం : 02:00 గంటలకు
సాయంత్రం :06...