శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త…ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఉచితం
మనఛానల్ న్యూస్ - తిరుమలతిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) భక్తులకు శుభవార్త అందించింది.ఇక మీదట శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ ఇవ్వనుంది.దళారీ వ్యవస్థను పూర్తిగా...
శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
మనఛానల్ న్యూస్ - తిరుమలఆపద మొక్కులవాడు,కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.జనవరి 6వ తేదీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో...
గొల్లమండపం తరలింపు అంశం…పంథాను మార్చుకున్న టీటీడీ
మనఛానల్ న్యూస్ - తిరుమలకలియుగ ప్రత్యక్ష దైవం…ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం ముందు ఉన్న గొల్ల మండపం తొలగింపు విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ...
సూర్యగ్రహణం ప్రభావం…తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
మనఛానల్ న్యూస్ - తిరుమలసూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసి ఉంచుతున్నారు. ఆలయ శుద్ధి...
తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ
మనఛానల్ న్యూస్ - తిరుమలకలియుగ ప్రత్యక్షదైవం,అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వైకుంఠ వెలుపల కిలోమీటరు...
సూర్యగ్రహణం ఎఫెక్ట్…రెండురోజులు మూతపడనున్న శ్రీవారి ఆలయం
మనఛానల్ న్యూస్ - తిరుమలకలియుగ ప్రత్యక్షదైవం,అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజులు మూతపడనుంది.సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25,26వ తేదీల్లో 13 గంటలపాటు ఆయల తలు పులు...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…సర్వదర్శనానికి 20 గంటలు
మనఛానల్ న్యూస్ - తిరుమలఅఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వైకుంఠ వెలుపల కిలోమీటరు...
అత్యంత వైభవంగా పద్మావతి అమ్మవారి పల్లకి ఉత్సవం
మనఛానల్ న్యూస్ - తిరుపతి తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండుగగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజైన బుధవారం అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు.మంగళ వాయి...
డిసెంబర్ 25,26 తేదీల్లో శ్రీవారి ఆలయం మూసివేత…ఎందుకో తెలుసా…?
మనఛానల్ న్యూస్ - తిరుపతి డిసెంబర్ 25,26 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది.ఎందుకనగా సూర్య గ్రహణం నేపథ్యంలో రెండు రోజుల్లో కలిపి మొత్తం 13 గంటల పాటు...
అత్యంతవైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
మనఛానల్ న్యూస్ - తిరుపతి తిరుపతి సమీపంలోని తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా సోమవారం ఉదయం అమ్మవారు ముత్యపు పందిరిపై విహరించారు.ఇకపోతే...
తితిదే పాలక మండలి మరో కీలక నిర్ణయం…అదేమిటో చూద్దామా
మనఛానల్ న్యూస్ - తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది.శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ...
విజయవంతమైన ఆరోగ్య తిరుపతి ఉచితవైద్య, రక్తదాన శిబిరం
మనఛానల్ న్యూస్ - తిరుపతి మానవ జీవన విధానంలో ఆహారపు అలవాట్లు కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురౌతున్నాయని, దీనివల్ల వెనుకబడిన వర్గాలకు వైద్యసేవలు గగనమౌతున్నాయని...
తిరుమలలో అద్దెగదుల ధరలను పెంచిన టిటిడి
మనఛానల్ న్యూస్ - తిరుమలతిరుమల కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అద్దెగదుల ధరలను పెంచుతూ గురువారం ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.నందకంలోని గదులకు రూ.600 నుండి...
భావితరాలకు ఆదర్శప్రాయుడు స్వామివివేకానంద – ఎన్వైకె కమిటీ సభ్యులు డాక్టర్ సోమశేఖర్
మనఛానల్ న్యూస్ - తిరుపతిస్వామి వివేకానందను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని,వారి ఉపన్యాసాలు ప్రతిఒక్కరికీ స్ఫూర్తి దాయకమని,నేటితరం యువతీ,యువకులంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా కమిటీ...
తిరుమలలో పెరిగిన రద్దీ – సర్వదర్శనానికి 10 గంటలు
మనఛానల్ న్యూస్ - తిరుమలతిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది.శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 10 గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు...
డెంగ్యూతో పెండ్లి కుమార్తె మృతి
మనఛానల్ న్యూస్ - చిత్తూరు చిత్తూరు జిల్లాలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి..డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని...
శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై
మనఛానల్ న్యూస్ - తిరుమలతెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ అధికారులు...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
మనఛానల్ న్యూస్ - తిరుమలప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతన్నట్లు అధికారులు తెలిపారు.వారంతపు సెలవులు రావడంతో రద్దీ అధికంగా ఉందని వారు...
మహారథంపై ఊరేగిన తిరుమల శ్రీనివాసుడు
మనఛానల్ న్యూస్ - తిరుమలదేవదేవుడు,ఆపద మొక్కులవాడు తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు కన్నులపండగగా సాగుతు న్నాయి.అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి.గడచిన ఏడు రోజులుగా వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ...
కన్నుల పండుగగా శ్రీవారి గరుడవాహన సేవ
మనఛానల్ న్యూస్ - తిరుమలకలియుగ ప్రత్యక్ష దైవం,అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి.ఐదో రోజు అశేష భక్త జనసందోహం జయజయ ధ్వానాల మధ్య గరుడ...