టిడిపికి బిగ్ షాకిచ్చిన ఎం.పి. మాగంటి శ్రీనివాసులురెడ్డి -వైకాపాలో చేరికకు నిర్ణయం
మనఛానల్ న్యూస్ - ఒంగోలు
తెలుగుదేశం పార్టీకి మూడు రోజులుగా ఆ పార్టీ నేతలు అనేక మంది పార్టీ వీడి వైకాపా వైపు వలసబాట పట్టారు. ఈ పరంపరలో గురువారం తెలుగుదేశం పార్టీ ఒంగోలు...
మంత్రి దేవినేని ఉమాకు షాకిచ్చిన సోదరుడు – జగన్ సమక్షంలో వైకాపా చేరిక
మనఛానల్ న్యూస్ - అమరావతి
తెలుగుదేశం పార్టీలో కీలకమైన మంత్రిగా ఉంటూ నిత్యం ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ పై విమర్శల దాడులు చేస్తున్న రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్...
కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేక చంద్రబాబుకు వణుకు – గుంటూరు సభలో ఎపి...
మనఛానల్ న్యూస్ - గుంటూరు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి మయం అయిందని, కేంద్రం రాష్ట్రానికి వివిధ పథకాల కింద రూ.3లక్షల కోట్లు నిధులు ఇస్తే వాటిని దుర్వినియోగం చేసి, దానికి సరైన...
మనఛానల్.ఇన్ వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రియమైన మనఛానల్ వీక్షక దేవుళ్లకు, ప్రకటనకర్తలకు, శ్రేయూభిలాషులకు, మనఛానల్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు....మీరు, మీకుటుంబ సభ్యులు ఈ సంక్రాంతి వేళ సుఖ సంతోషాలతో...ఆనందాలతో గడిపి..గుండెలనిండా ఆ మధురానుభూతులను నింపుకోవాలని...
అయేషా కేసు సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు
మనఛానల్ న్యూస్ - హైదరబాద్
దాదాపు దశాబ్ధ కాలం క్రితం సంచలనం సృష్టించిన విజయవాడకు చెందిన నర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు విషయంలో గురువారం ఉమ్మడి ఎపి హైకోర్టు కీలక నిర్ణయం...
ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో కత్తితో యువకుడు హల్ చల్
మనఛానల్ న్యూస్ - గుంటూరు
గుంటూరులో ముఖ్యమంత్రి నివాసం ఉండే ఉండవల్లి సమీపంలో ఓ యువకుడు కత్తి చేత పట్టి హల్ చల్ చేశారు. సమస్యలుంటే చెప్పుకొండి తీర్చుతానంటూ కత్తి ఊపుతూ చుట్టూ ఉన్న...
ఏపిలో 14 మంది ఐపిఎస్ బదిలీలు
మనఛానల్ న్యూస్ - అమరావతి
1. బాబూజీ అట్టాడ, ఎస్పీ కడపను విశాఖ రూరల్ ఎస్పీగా బదిలీ చేశారు.
2. రాజశేఖర్, ఎస్పీ చిత్తూరును,గుంటూరు రూరల్ ఎస్.పిగా బదిలీ చేశారు.
3. ఐశ్వర్య రాస్తోగి, విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీని...
ప్రతి పోలీసుకు ఉద్యోగంలో కనీసం ఒక పదోన్నతి కల్పిస్తాం – అమరవీరుల సంస్మరణ సభలో...
మనఛానల్ న్యూస్ - అమరావతి
పోలీసు ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికి తమ సర్వీసులో కనీసం ఒక్క పదోన్నతినైనా కల్పించి వారిలో సుస్థితి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని ఎపి సి.ఎం. చంద్రబాబు నాయుడు అన్నారు.
అక్టోబర్ 21న...
దుర్గమ్మ గుడిలో ఆరో రోజు అన్నపూర్ణదేవి అవతారంలో కనకదుర్గమ్మ
మనఛానల్ న్యూస్ - విజయవాడ
విజయవాడలోని దుర్గమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా ఆరో రోజైన సోమవారం నాడు అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా...
కనకదర్గమ్మను దర్శించుకొన్న ఎపి సి.ఎం. చంద్రబాబు
మనఛానల్ న్యూస్ - విజయవాడ
ఎపి సి.ఎం చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం విజయవాడలోని కనక దుర్గమ్మను దర్శించుకున్నారు.
దసరా సందర్బంగా, నవ రాత్రులలో భాగంగా ఆదివారం మూల నక్షత్రం పురస్కరించుకుని రాష్ట్ర...
చంద్రబాబు పాత్ర షోషణకు లోకేష్ సిద్దమయ్యారా…!!!
మనఛానల్ న్యూస్ - పొలిటికల్ డెస్క్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 2019 ఎన్నికల అనంతరం తన తండ్రి పోషిస్తున్న పాత్రను పోషించడానికి సిద్ధమయ్యారా అనే...
తిరుపతి లో ఏ థియేటర్ లో ఏ సినిమా
మన ఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
సీఎస్ సినిమాస్ - పంతం
సీవీఎస్ ...
ఈనాడు నుంచి ఈ ఎఫ్.ఎమ్ రేడియా ప్రసారాలు ప్రారంభం
మనఛానల్ న్యూస్ - హైదరబాద్
తెలుగు మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈనాడు దినపత్రిక ఈ-ఎఫ్.ఎమ్ రేడియా ప్రసారాలను గురువారం ప్రారంభించింది. ఇందులో భాగంగా రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీరావు ఎఫ్.ఎమ్...
డిజిపి మాలకొండయ్యకు ఘన వీడ్కోలు
మనఛానల్ న్యూస్ - అమరావతి
ఎపి డిజిపి గా ఈ రోజు పదవీ విరమణ చేస్తోన్న మాలకొండయ్యకు పోలీస్ శాఖ శనివారం ఉదయం ఘనంగా వీడ్కోలు పలికింది. మంగళగిరిలోని 6వ బెటాలియన్ మైదానం...
సైకిల్ పై సంపూర్ణ భారతదేశ యాత్ర
మనఛానల్ న్యూస్ -గుంటూరు
ఓ భారతీయుడు తన దేశాన్ని సంపూర్ణంగా పర్యటించాలని భావించి..సైకిల్ పా తన ప్రయాణాన్ని సాగిస్తూ గురువారం సాయంకాలం గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకొన్నారు.
రాజస్థాన్కు చెందిన ఒక వ్యక్తి సైకిల్పై సంపూర్ణ...
కృష్ణానదిలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు
మనఛానల్ న్యూస్ - విజయవాడ
ఈతకు కృష్ణా నదిలోకి దిగిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు శనివారం గల్లంతయ్యారు.ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద శనివారం జరిగింది.
కంచికచర్లోని మిక్(ఎంఐసీ) ఇంజినీరింగ్ కాలేజీలో...
పవన్ కళ్యాణ్ అద్దె ఇంట్లో గృహ ప్రవేశం
మనఛానల్ న్యూస్ - విజయవాడ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయవాడలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకొన్నారు. సదరు ఇంట్లోకి శుక్రవారం తెల్లవారు జామున గృహప్రవేశం చేశారు.
విజయవాడ కేంద్రంగా చేసుకొని అధిక...
ముద్రగడ సింగపూర్ గో బ్యాక్ నినాదం ఎందుకు?
మనఛానల్ న్యూస్ - అమరావతి
దేశ రాజకీయాల్లో నాడు అధికారం కోసం బిజెపి పార్టీ చేసిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం చూశాం...నేడు బీజేపీ ముక్త భారత్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న మరో నినాదం...