2022 A.P/T.S Govt. Holidays : ఏపి/ తెలంగాణలో 2022 సంవత్సరం...
మనఛానల్ న్యూస్ - అమరావతి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు 2020 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సెలవు దినాలను ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అందించారు. వాటికి సంబంధించిన...
2022 తెలంగాణ లో ప్రభుత్వ సెలవు దినాలు ఇవే..ఈసారి జనవరి ఫస్ట్ హాలీడే
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెంలగాణ ప్రభుత్వం 2022 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వం శెలవు దినాలను అధికారికంగా ప్రకటించింది. వచ్చే కొత్త సంవత్సరంలో 28...
TSRTC : ఆర్.టి.సి బస్సులపై ప్రైవేటు ప్రకటనలు నిషేధం
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ TSRTC : తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ ఇక నుంచి తమ సంస్థల బస్సులపై ప్రైవేటు ప్రకటనలను నిషేదించాలని...
కూతురి పెళ్లి కోసం మనవడిని చంపేసిన అవ్వ…!! తప్పక క్లిక్ చేసి చదవండి.
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ ఇద్దురు పిల్లలున్న కూతురికి పెండ్లి చేసేందుకు అడ్డుగా మారిన మనమడిని హతం చేసిన అమ్మమ్మ క్రైమ్ కథనం ఇది….వివరాలు కోసం...
తెలంగాణాలో బిజెపికి షాకిచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి …
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలంగాణాలో పార్టీ ఫిరాయింపుల సందడి పెరుగుతోంది. మాజీ మంత్రిఈటెల రాజేందర్ టి.ఆర్.సికి రాజీనామా చేసి బిజెపిలోకి చేరడంతో...
జులై 23 నుంచి తెలంగాణలో సినిమా థియోటర్లు ప్రారంభం
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలంగాణాలో సినిమా బొమ్మ వచ్చే వారం నుంచి థియోటర్లలలో కనిపించబోతోంది. ఈమేరకు శనివారం రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్...
తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ ను కలిసిన సినీ నటుడు సోనుసూద్
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ ప్రముఖ బాలివుడ్ సినీ నటుడు, తన సామాజిక సేవా కార్యక్రమాలతో ఇటివల కాలంలో పాపులర్ అయిన సోనూసూద్ మంగళవారం ఉదయం...
నిర్మాత దగ్గుపాటి సురేష్ ను వ్యాక్సిన్ల పేరిట మోసం చేసిన నిందుతుడు పట్టివేత
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ ప్రముఖ నిర్మాత,సురేష్ ప్రొడెక్షన్ సంస్థ అధినేత దగ్గుబాటి సురేష్ కు కరోనా వ్యాక్సిన్లు ఇప్పిస్తామని చెప్పి లక్ష రూపాయిలు తీసుకొని టోకరా...
తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు షెడ్యూలు విడుదల
మనఛానల్ న్యూస్- హైదరబాద్ కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి మెల్ల మెల్లగా బయటపడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో...
ఆ పోలీస్ ఇంట్లో 11 మంది కరోనా పాజిటివ్ – ఎలా వచ్చిందంటే…!!
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్ పాపం పోలీసులు రాత్రినక…..పగలనక, ఎండనక..వాననక, చలినక…వేడనక.. ఖాకీ దుస్తులతో రోడ్లపై ఉద్యోగాలు చేస్తూ..జనాలకు కరోనా రాకుండా చూస్తుంటే…ఆ కరోనా భూతం...
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక -అమరులకు సి.ఎం.కె.సి.ఆర్ నివాళి
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిరాడంబరంగా జరుపుకొన్నారు. హైదరబాద్ తో పాటు రాష్ట్రంలోని గ్రామాలలో సైతం తెలంగాణ...
సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలంగాణలో సినిమా షూటింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం తక్కువ మందితో, ఇండోర్ లలో షూటింగ్...
తెలంగాణాలో జూన్ 8 నుంచి 10వ తరగతి పరీక్షలు
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ కోవిడ్ 19 కారణంగా హైకోర్టు ఆదేశాలతో తెలంగాణాలో ఆగిన పదవ తరగతి పరీక్షలను అదే...
తెలంగాణాలో నేడు 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలంగాణాలో బుధవారం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క జి.హెచ్.ఎం.సి పరిధిలోనే 15 కేసులు, వలస కార్మీకులలో 17...
తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలంగాణాలో హైదరబాద్ మినహా రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సులు మంగళవారం రోడ్డెక్కాయి.రెండు నెలలుగా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న జనాలు బస్సులు రాకతో...
తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులు రైట్..రైట్..!!
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు పచ్చ జెండా ఊపినట్టే కనిపిస్తోంది. తెలంగాణా ప్రభుత్వం ఈ...
లాక్ డౌన్ లో సీజ్ అయిన వాహనాల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మనఛానల్ న్యూస్- హైదరబాద్ తెలంగాణాలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో సీజ్ చేయబడ్డ వాహనాలను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిసారిగా చలనాలు...
కార్మీకులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్, సి.ఎం.
మనఛానల్ న్యూస్ - హైాదరబాద్ మే1వ తేదీన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం తెలంగాణ గవర్నర్ తమిళసౌ సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో టి.ఆర్.ఎస్. విజయదుందుబి
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలంగాణలో జరిగిన మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికలలో అధికార టి.ఆర్.ఎస్. పార్టీ విజయదుందుబి మ్రోగించింది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి రెండు...
జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమైంది.బోర్డు యాజమాన్య చైర్మన్ ఆర్కే గుప్తా ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సమావేశానికి తెలంగాణ...