Friday, March 31, 2023

విశాఖపట్నం

బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌…విశాఖజిల్లాలో ముగ్గురు దుర్మరణం

మనఛానల్‌ న్యూస్‌ - వైజాగ్‌విశాఖజిల్లాలోని కశింకోట మండలం పరిధిలో సోమవారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం సంభ వించింది.గొబ్బూరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్‌ ఢీకొంది.ఈ ప్రమాదంలో...

సాగరతీరంలో అబ్బురపరిచిన నావికా దళ విన్యాసాలు….హాజరైన సీఎం జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంవిశాఖ సాగరతీరంలో భారత నావికా దళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.నౌకదళ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విశాఖలోని ఆర్కే బీచ్‌లో...

మిలన్‌-2020 ఆతిథ్యానికి సిద్ధమైన తూర్పు నావికాదళం

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నం డిసెంబర్‌ 4వ తేదీకి భారత నావికా దళంలో అత్యంత ప్రాధాన్యత ఉందని తూర్పు నావికా దళం అధిపతి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌...

ఎమ్మెల్యే గంటా ఆస్తుల వేలానికి సిద్ధమైన అధికారులు

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నం మాజీమంత్రి,తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి చిక్కుల్లో పడ్డారు.బ్యాంకు రుణఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.ప్రత్యుష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా...

జనసేన విశాఖ లాంగ్‌ మార్చ్‌కు పోలీసుల అనుమతి

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నం రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భనవ నిర్మాణ కార్మికులు,అనుబంధ రంగాల కార్మికులు ఎదు ర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపే లక్ష్యంతో జనసేన రేపు విశాఖలో తలపెట్టిన...

విషాదం నింపిన విహారయాత్ర – ఐదుగురు విశాఖ వాసుల మృతి

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంవిహారయాత్రకు వెళ్లి ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన విషాదకర సంఘటన విశాఖపట్నం జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే నెల్లిమర్లలోని మిమ్స్‌ మెడికల్‌...

ఉత్తరాంధ్రను వణికిస్తున్న భారీ వర్షాలు

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం లోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి.చెరువులకు గండ్లు పడ్డాయి.వాగులు,వంకలు పొంగి ప్రవహి స్తున్నాయి.పలుచోట్ల ఇళ్లు కూలగా...

ఏపీకి పొంచి ఉన్న వాయుగుండం ముప్పు

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంఆంధ్రప్రదేశ్‌కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం,దానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాల మీదుగా మంగళవారం ఉదయం అల్పపీడనం...

అరకు ఎంపీ బొడ్డేటి మాధవి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంఅన్నా బాగున్నారా…అక్క బాగున్నారా…అమ్మా బాగున్నారా అంటూ అందరినీ అప్యాయంగా సీఎం జగన్‌ పలకరించడంతో వారందరిలో ఆనందం వెళ్లి విరిసింది.అరకు పార్లమెంట్‌ సభ్యురాలు గొడ్డేటి మాధవి రిసెప్షన్‌...

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం – ఏపీలో భారీ వర్షాలు

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంబంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి...

ఘనంగా అరకు వైసిపి ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌ అరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ సభ్యురాలు గొడ్డేటి మాధవి పెళ్లిపీటలెక్కారు.గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) తన చిన్ననాటి...

ఏపీలోని మూడుజిల్లాల్లో పిడుగులు పడే అవకాశం – ఆర్టీజీఎస్‌ హెచ్చరిక

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం,విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో బుధవారం పిడుగులు పడే అవ కాశం ఉందని ఆర్టీజీఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పిడుగుపాటుకు గురై కొంతమంది...

సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారం గురువారం సింహాచలంలోని శ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి...

బంగాళాఖాతంలో వాయుగుండం – ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీవర్షాలు

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంపశ్చిమ బెంగాల్‌,ఒడిశా తీరాల్ని ఆనుకొని బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది.బుధవారం సాయంత్రంలోగా వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.దీని ప్రభావంతో...

ఉత్తరాంధ్రను వీడని వర్షాలు – వరద గుప్పిట్లోనే పలు గ్రామాలు

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంఅల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.నదులు,వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.ముఖ్యంగా తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి,విశాఖపట్నం జిల్లాలో వీటి ప్రభావం అధికంగా ఉంది.వరదనీటిలోనే పలు గ్రామాలు చిక్కుకున్నాయి.ఏజెన్సీలోని పలు...

బంగాళాఖాతంలో అల్పపీడనం – విశాఖ,గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి.నదులు,వాగులు ఉధృతంగా ప్రవహి స్తున్నాయి.దీనికితోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీనివలన ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన...

విశాఖజిల్లాలో భారీవర్షాలు – 80 గ్రామాలకు రాకపోకలు బంద్‌

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంవిశాఖపట్నంజిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి.వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ముంచుంగిపుట్టు మండలంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మరింత ఎక్కువగా కురవడంతో...

వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్‌ నియామకం

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంమాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ను విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్‌ అధారిటీ (వీఎంఆర్‌డీఏ) తొలి ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు మున్సిపల్‌...

విశాఖ మన్యంలో బస్సు బోల్తా – ముగ్గురు మృతి,37 మందికి గాయాలు

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంవిశాఖపట్నం జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే విశాఖ మన్యం పాడేరు ఘాట్‌రోడ్డులో ఓ టూరిస్ట్‌ బస్సు బోల్తా పడి ముగ్గురు...

మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

మనఛానల్‌ న్యూస్‌ - విశాఖపట్నంమరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లిడించింది. ఇది బలపడి జులై 2 నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని వారు వివరించారు.దీని...

MOST POPULAR

HOT NEWS