ఏపీ వైకాపా రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కోలగట్ల శ్రావణి
మనఛానల్ న్యూస్ - విజయనగరం
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల శ్రావణిని నియ మిస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.పార్టీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్....
ఏపి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎన్డీఏ – అమిత్ షా
మనఛానల్ న్యూస్ - విజయనగరం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. సోమవారం ఆయన ఆంధ్రప్రదేశ్లో భాజపా చేపట్టిన బస్సుయాత్రను ప్రారంభించడానికి...
విజయనగరం జిల్లాలో విషాదం – రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
మనఛానల్ న్యూస్ - విజయనగరం
రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన పాలకొండ కృష్ణవేణి(18) ఇంటర్మీడియెట్ చదువుకుంది....
304వ రోజుకు చేరుకున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తిలకించి, వారికి తానున్నానంటూ భరోసా కల్పించేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 304వ రోజుకు చేరుకుంది.
ప్రస్తుతం ఈ పాదయాత్ర విజయనగరం...
302వ రోజు ప్రారంభమైన వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, వారి సాధక బాధలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది....
299వ రోజు ప్రారంభమైన వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 299వ రోజుకు చేరుకుంది. ఈ వై.ఎస్.జగన్ పాదయాత్రకు అనివర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇప్పటికే...
298వ రోజు ప్రారంభమైన వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ పాలనకు చమరగీతం పాడేందుకు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకొని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్...
భారీ భద్రత నడుమ పునఃప్రారంభమైన వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
భారీ భద్రత నడుమ వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్...
నవంబర్ 12 నుండి వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభం
మనఛానల్ న్యూస్ - విజయనగరం
నవంబర్ 12 నుండి వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభం కానుంది. విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిలో గాయపడిన జగన్ ఈ నెల 3నే పాదయాత్రను ప్రారంభించాలనుకున్నారు. అయితే వైద్యులు విశ్రాంతి...
నేటితో ఏడాది పూర్తి చేసుకున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడవడానికి, ప్రజాక్షేత్రంలోనే ఉండి జనం సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర...
నవంబర్ 3 నుండి ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభం
మనఛానల్ న్యూస్ - విజయనగరం
నవంబర్ 3వ తేదీ నుండి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభ మవుతుందని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు.
సీతానగరం మండలంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ సాలూరు...
293వ రోజుకు చేరుకున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 293వ రోజుకు చేరుకుంది. ఈ ప్రజాసంకల్పయాత్రలో ఇప్పటికే 3100 కిలోమీటర్లు...
289వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 289వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే 3100 కిలోమీటర్లు...
287వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా సాగు తోంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఈ పాదయాత్ర జరుగుతోంది. ఇప్పటికే 3100 కిలో మీటర్లు...
282వ రోజు ప్రారంభమైన వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అలుపెరగని బాటసారిగా తన ప్రజాసంకల్పయాత్ర ను కొనసాగిస్తున్నాడు ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్. ప్రస్తుతం ఈ పాదయాత్ర విజయనగరంలో జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది.
282వ రోజైన మంగళవారం...
దిగ్విజయంగా కొనసాగుతున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర 278 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే...
277వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
ప్రజల కష్టాలను నేరుగా తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 277వ రోజుకు చేరుకుంది.
అలుపెరగని బాటసారిగా, పట్టువదలని సంకల్ప౦తో ప్రజలతో మమేకమై...
276వ రోజుకు చేరుకున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర రాయలసీమలో మొదలై దక్షిణ కోస్తా మీదుగా ఉత్తర కోస్తాలో 276వ రోజు వెల్లువలా సాగుతోంది.
ప్రజాసంకల్పయాత్రతో...
270వ రోజుకు చేరుకున్న ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - విజయనగరం
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కష్టాలను తిలకించేందుకు ప్రజాసంకల్పయాత్రకు ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రజాసంకల్పయాత్ర 270వ రోజుకు చేరుకుంది.
విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ పాదయాత్ర...
మావోల విజృంభనతో భయం గుప్పిట్లో ఉత్తరాంద్ర టిడిపి నేతలు
మనఛానల్ న్యూస్ - విశాఖ పట్టణం
విశాఖ జిల్లా అరకు ఎం.ఎల్.ఎ, మాజీ ఎం.ఎల్.ఎ లను ఆదివారం నక్సల్స్ కాల్చివేత అనంతరం ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గు ముఖం పట్టలేదు. ఆయా నేతల సానుభూతి...