డిసెంబర్ 12న చిత్తూరు జెడ్.పి.తొలి సమావేశం
మనఛానల్ న్యూస్ - చిత్తూరు చిత్తూరు జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశం డిసెంబర్ 12వ తేదిన నిర్వహిస్తున్నారు. ఈమేరకు జిల్లా పరిషత్ సి.ఇ.ఓ ప్రభాకర్ రెడ్డి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ హరినారయణ్...
వరద ప్రాంతాలలో ముగిసిన సి.ఎం.జగన్ ఏరియల్ సర్వే
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ భారీ వర్షాలు, వరదలతో అతాకుతలమైన చిత్తూరు,నెల్లూరు,వై.ఎస్.ఆర్.కడప జిల్లాలలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఆయా...
శనివారం చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు శెలవు
మనఛానల్ న్యూస్ - చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు, పొంగిపొర్లుతున్న నదులు,కాలువల కారణంగా జిల్లాలో విద్యాసంస్థలకు శనివారం కూడ శెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు. వర్షాలు కారణంగా పిల్లలను భయట పంపవద్దని కలెక్టర్ తల్లిదండ్రులను కోరారు. కలెక్టర్ శుక్రవారం...
మదనపల్లిలో ఉదృతంగా ప్రవహిస్తోన్నబాహుదా నది
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం మధ్యలో ఉన్న బాహుదా నది బుధవారం తెల్లవారు జాము నుంచి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ - సి.టి.ఎం రోడ్డు లో రాకపోకలు...
శుక్రవారం చిత్తూరుజిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు
మనఛానల్ న్యూస్ - చిత్తూరు జిల్లాలో భారి వర్షాలు కారణంగా అన్ని విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ఇప్పుటికే గురువారం కూడ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాతావరణంలో మార్పులు లేకపోవడం, వర్షాలు భారిగా పడుతుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు...
చిత్తూరు జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు
మనఛానల్ న్యూస్ - చిత్తూరు భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలలో అన్ని రకాల విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణ్ బుధవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో రెండు రోజులుగా భారి...
ఏపి ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ గా షమీమ్ అస్లామ్ నియామకం
మనఛానల్ న్యూస్ - మదనపల్లి ఏపి ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ గా మదనపల్లి పట్టణానికి చెందిన వైకాపా నాయకురాలు షమీమ్ అస్లామ్ ను నియమించారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నామనేటెడ్ పదవుల జాబితాలో ఆమె పేరును...
నగదు రహిత వైద్యం చేయని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి – ఎస్.టి.యు నేత గంటా మెహన్ డిమాండ్
మనఛానల్ న్యూస్ - చిత్తూరు జిల్లాలో హెల్త్ కార్డులు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సేవలు అందించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్.టి.యు రాష్ట్ర నాయకులు గంటా మోహన్ ...
నారా లోకేష్ పోరాటం వల్లే పరీక్షలు రద్దు – టి.ఎన్.ఎస్.ఎఫ్ నేత మార్పురి రమేష్ వెల్లడి
మనఛానల్ న్యూస్ - మదనపల్లి ఏపిలో పది, ఇంటర్ పరీక్షల రద్దు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోరాటం ఫలితం వల్లే జరిగిందని చిత్తూరు జిల్లా తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా...
మదనపల్లిలో ఎ.పి.ఎస్.యు.ఎఫ్ వారి ఆనందయ్య మందు పంపిణీకి విశేష స్పందన
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జల్లా మదనపల్లి పట్టణంలో గురువారం ఎ.పి.ఎస్.యు.ఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఆనందయ్య కరోనా మందు పంపిణీకి విశేష స్పందన లభించింది. సుమారు 1500...
గుడిపాల(చిత్తూరు)లో రెండు వాహనాలు ఢీ – డ్రైవర్ కు గాయాలు
మనఛానల్ న్యూస్ - చిత్తూరు చిత్తూరు జిల్లా గుడిపాల సమీపంలో గురు వారం తెల్లవారుజామున ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు ఢీ కొనడంతో లారీ డ్రైవర్ కి తీవ్రగాయాలు అయ్యాయి. గుడిపాలవద్ద సి.పి.ఎఫ్ ఇండస్ట్రీ వద్ద ఈచర్ వాహనం, లారీ...
పెంచుపాడులో (మదనపల్లి)మహిళపైఅసభ్యప్రవర్తన -కేసు నమోదు
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం పెంచుపాడు గ్రామం కొండమీద పల్లిలో ఓ వివాహిత మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై మదనపల్లి తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. కొండమీదపల్లికి చెందిన ఓ మహిళ...
చిత్తూరు చేరుకున్న సీఎం జగన్…ఘనస్వాగతం పలికిన మంత్రులు,ఎమ్మెల్యేలు
మనఛానల్ న్యూస్ - చిత్తూరుచారిత్రాత్మక అమ్మఒడి పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ సీఎం వై.ఎస్.జగన్ చిత్తూరుకు చేరుకు న్నారు.ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి,విద్యాశాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఆదిమూలపు సురేష్,ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,రెడ్డెప్పలతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మరియు నాయకులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు.ముందుగా పీవీకేఎన్ కళాశాల...
సీఎం జగన్ పర్యటనకు సర్వం సిద్ధమైన చిత్తూరు…ఘనస్వాగతానికి ఏర్పాట్లు
మనఛానల్ న్యూస్ - చిత్తూరుసీఎం హోదాలో తొలిసారి చిత్తూరుజిల్లాకు వస్తున్న వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు.మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. ఇప్పటికే నగరంలోని అన్ని ప్రాంతాలను...
చిత్తూరుజిల్లాలో ఆరుగురు ఎస్.ఐ.లకు స్థానచలనం
మనఛానల్ న్యూస్ - చిత్తూరుచిత్తూరుజిల్లాలో ఆరుగురు సబ్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం చేస్తూ జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.పీటీఎం ఎస్.ఐగా ఉన్న వెంకటేశ్వర్లను మదనపల్లె టూటౌన్కు,మదనపల్లె టూటౌన్ ఎస్.ఐగా పనిచేస్తున్న బి.సునీల్ కుమార్ను బి.కొత్తకోటకు,పీలేరు అర్బన్ ఎస్.ఐగా ఉన్న క్రిష్ణయ్యను మదనపల్లె...
చిత్తూరులో ఏబీవీపీ రాష్ట్ర మహాసభల గోడపత్రికల ఆవిష్కరణ
మనఛానల్ న్యూస్ - చిత్తూరు2020 జనవరి 4,5,6 తేదీలలో అనంతపురంలో జరిగే అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని ఏబీవీపీ చిత్తూరు జిల్లా కన్వీనర్ రవి నాయుడు పిలుపునిచ్చారు.స్థానిక ఏబీ వీపీ కార్యాలయంలో ఏబీవీపీ కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏబీవీపీ రాష్ట్ర...
వాల్మీకిపురంలో దేశవ్యాప్త సమ్మె గోడపత్రికల ఆవిష్కరణ
మనఛానల్ న్యూస్ - వాల్మీకిపురంకార్మిక,ఉద్యోగ,కర్షకులపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనవరి 8న జరుగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో గోడపత్రికలను అవిష్క రించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు జానం గంగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నోపోరాటాల ద్వారా కార్మిక...
సూర్యగ్రహణం ఎఫెక్ట్…శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు
మనఛానల్ న్యూస్ - చిత్తూరుసంపూర్ణ సూర్యగ్రహణం వేళ దక్షిణ కైలాసంగా పేరొందిన చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు.దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలను శాస్త్రోకంగా మూసివేస్తారు.కానీ శ్రీకాళహస్తి ఆలయం యథావిధిగా తెరుచుకొని ఉంటుంది.గ్రహణం వేళ ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయి. గురువారం సూర్యగ్రహం సందర్భంగా...
పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు
మనఛానల్ న్యూస్ - పుంగనూరుచిత్తూరుజిల్లా పుంగనూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడిక,సన్మార్గంలో పయనించి ఉన్నత...
చిత్తూరుజిల్లాలో ఏనుగుల బీభత్సం – పంటపొలాలు ధ్వంసం
మనఛానల్ న్యూస్ - బంగారుపాళ్యం చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలం మొగలివారిపల్లె సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నిన్న విద్యుత్ షాక్తో ఓ ఏనుగు చనిపోయిన సంగతి తెలిసిందే.అయితే చనిపోయిన ఏనుగు కోసం ఏనుగుల గుంపు వచ్చింది.అంతే ఆ గుంపు పంటపొలాలపై పడి ధ్వంసం చేశాయి....