మంచి పాలన చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు – ఏపీ సీఎం వై.ఎస్.జగన్
మనఛానల్ న్యూస్ - గుంటూరు ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా ఎన్నికల ముందు ప్రజలకు ఓ హామీ ఇచ్చాను.ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ఈ ఆర్నెల్లు పని చేశాం. అందులో...
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై విచారణకు ఈసీ ఆదేశం
మనఛానల్ న్యూస్ - గుంటూరు గుంటూరుజిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారో,కాదో తేల్చేందుకు విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు.2019...
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం లో చోరీ – రూ.10 లక్షల...
మనఛానల్ న్యూస్ - గుంటూరు గుంటూరుజిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) కార్యాలయం నందు సోమవారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది.దీంతో ఆయన కార్యాలయంలోని రూ.10...
మాట నిలబెట్టుకున్నాం…అగ్రిబాధితులకు అండగా ఉంటాం – ఏపీ సీఎం జగన్
మనఛానల్ న్యూస్ - గుంటూరు ప్రజాసంకల్పయాత్ర సమయంలో రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనను నేను విన్నానని,అప్పుడే వారికి నేను ఉన్నానని భరోసా కల్పించడం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి...
ఇసుక కొరతపై టిడిపి ఆందోళన – గుంటూరులో లోకేష్ ఒక్కరోజు దీక్ష
మనఛానల్ న్యూస్ - అమరావతిఏపీలో ఇసుక కొరతపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఆందోళనలు ఉధృతం చేసింది. ఇందులో భాగంగా గుంటూరు కలెక్టరేట్ ముందు టిడిపి జాతీయ...
‘‘వైఎస్సార్ కిశోర పథకాన్ని’’ ప్రారంభించిన ఏపీ మంత్రులు సుచరిత,వనిత
మనఛానల్ న్యూస్ - గుంటూరుముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలోని ఆడపిల్లలకు,మహిళలకు పూర్తి రక్షణ,స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన 'వైఎస్సార్ కిశోర పథకం' లాంఛనంగా ప్రారంభ మైంది.ఈ పథకాన్ని హోంమంత్రి...
తెదేపా శిబిరాల నుండి బాధితులను తరలిస్తున్న పోలీసులు
మనఛానల్ న్యూస్ - గుంటూరుఆంధ్రప్రదేశ్లో ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమంతో ఉద్రిక్తత నెలకొన్న సంగతి విదితమే.అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు ఒకరిపై ఒకరు పోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో ఇరు పార్టీ...
చంద్రబాబు,లోకేష్లు హౌస్ అరెస్ట్ – కొనసాగుతున్న ఉద్రిక్తత
మనఛానల్ న్యూస్ - గుంటూరుపల్నాడులో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.ప్రధాన ప్రతిపక్షం టిడిపి ‘‘ఛలో ఆత్మకూరు’’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అమరావతిలో టిడిపి అధినేత చంద్రబాబును,ఆయన కుమారుడు నారా లోకేష్ను హౌస్ అరెస్ట్...
కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల మహిళ – దేశంలో సరికొత్త చరిత్ర
మనఛానల్ న్యూస్ - గుంటూరుగుంటూరు జిల్లాకు చెందిన 74 ఏళ్ల మంగాయమ్మ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.గురువారం ఆమెకు సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. గుంటూరు అహల్యా ఆస్పతిలో...
గుంటూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం – ఐదుగురు దుర్మరణం
మనఛానల్ న్యూస్ - గుంటూరు గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా...
మంగళగిరిలో బీజేపీ ముఖ్యనాయకుల సమావేశం
మనఛానల్ న్యూస్ - గుంటూరుగుంటూరుజిల్లా మంగళగిరి హాయ్లాండ్లో శనివారం బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి కేంద్రమంత్రి మురళీధర్తోపాటు, ఏపీ భాజపా నాయకులు అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ముఖ్య నాయకులు...
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు దుర్మరణం
మనఛానల్ న్యూస్ - గుంటూరుఅతివేగం అనర్థం తెచ్చిపెట్టింది.మితిమీరిన వేగంతో వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవ్వగా,మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా...
జనసేన పార్టీకి రాజీనామా చేసిన రావెల కిశోర్ బాబు
మనఛానల్ న్యూస్ - గుంటూరుఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు జనసేన పార్టీకి శనివారం రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్కు కిశోర్ బాబు పంపించారు....
ఎన్టీఆర్కు ఘననివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు
మనఛానల్ న్యూస్ - గుంటూరుతెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రులకు అన్న, నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జయంతి నేడు.దీనిని పురస్కరించుకొని గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర...
గుంటూరు…రేపల్లె ప్యాసింజర్ రైల్లో షార్ట్ సర్క్యూట్ – ముగ్గురికి తీవ్రగాయాలు
మనఛానల్ న్యూస్ - గుంటూరుగుంటూరు - రేపల్లె ప్యాసింజర్ రైల్లో షార్ట్ సర్క్యూట్ అయింది.దీంతో రైలు బోగీలన్నింటికి విద్యుత్ సర ఫరా అయిన ఘటనలో పలువురు గాయపడగా అందులో...
లారీని ఢీ కొన్న ఆటో – ఇద్దరు దుర్మరణం
మనఛానల్ న్యూస్ - ఒంగోలు ముందు వెళ్లుతున్న లోడు లారీని వేగంగా వచ్చి ఆటో ఢీ కొనడంతో ఇరువురు మృతి చెందిన సంఘటన ఇది. ప్రకాశం...
స్పీకర్ కోడెల శివప్రసాద్రావుతో సహా 22 మందిపై కేసు నమోదు
మనఛానల్ న్యూస్ - గుంటూరు
ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల సందర్భంలో గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు సృష్టించిన అరాచకాలపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్ సీపీ...
నవ్యాంధ్ర ప్రజలకు నమ్మకద్రోహం చేసిన మోదీ – పిడుగురాళ్ల సభలో సీఎం చంద్రబాబు ధ్వజం
మనఛానల్ న్యూస్ - గుంటూరు
నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపి ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని టిడిపి అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.మంగళవారం గుంటూరు జిల్లా...
నాన్న నాకు ఇచ్చిన అతిపెద్ద కుటుంబం మీరే – మంగళగిరి సభలో వై.ఎస్.జగన్
మనఛానల్ న్యూస్ - మంగళగిరి
నాన్నగారు నాకు ఇచ్చిన అతిపెద్ద కుటుంబం ప్రజలేనని వై.ఎస్.జగన్ ఉద్ఘాటించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ...
గుంటూరు జిల్లా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థులు
మనఛానల్ న్యూస్ – కడప
రేపల్లి - మోపిదేవి వెంకటరమణ రావు
వేమూరు (ఎస్.సి)- మేరుగు నాగార్జున
బాపట్ల - కోన రఘపతి
మంగళగిరి - ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు - కిలారి రోశయ్య
తాడికొండ (ఎస్.సి)- ఉండవల్లి శ్రీదేవి
గుంటూరు వెస్ట్...