కమనీయంగా దుర్గామల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం
మనఛానల్ న్యూస్ - విజయవాడకృష్ణాజిల్లా జెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి.ఇందులో భాగంగా చివరిరోజు కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరాస్వామి వార్లు విహరించారు.విజయదశమి సందర్భంగా కృష్ణా నదిలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల...
మహిషాసురమర్ధినిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ
మనఛానల్ న్యూస్ - విజయవాడకృష్ణాజిల్లా విజయవాడ నగరం ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి.నిన్న దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు నేడు (సోమవారం) మహిషా సురమర్ధినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.ఆ...
ప్రకాశం బ్యారేజీ వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
మనఛానల్ న్యూస్ - విజయవాడకర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాల ధాటికి కృష్ణానదికి ఉరకలు పెడుతున్నది.ఉధృతంగా ప్రవహిస్తూ సముద్రంవైపు ఉరకలు ఎత్తుతోంది.ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కుల ఇన్ప్లో నీరు వస్తుండగా,అవుట్ ఫ్లో 2.50...
ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద – నీటిని విడుదల చేసిన అధికారులు
మనఛానల్ న్యూస్ - విజయవాడఎగువ రాష్ట్రాలైన కర్నాటక,మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కర్ణాటకతో సహా తెలుగు రాష్ట్రాల్లోని...
ఆవనిగడ్డలో మోడల్ పోలీస్స్టేషన్ను ప్రారంభించిన ఏపీ హోంమంత్రి
మనఛానల్ న్యూస్ - ఆవనిగడ్డకృష్ణాజిల్లా ఆవనిగడ్డలో మోడల్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు.ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అధ్యక్షతన...
విలువలకు,విశ్వసనీయతకు ఓటెయ్యండి – మచిలీపట్నం సభలో వై.ఎస్.జగన్
మనఛానల్ న్యూస్ - కృష్ణా
విలువలకు, విశ్వసనీయతకు ఏపి ప్రజలు ఓటెయ్యాలని వైకాపా అధినేత వై.ఎస్.జగన్ పిుపునిచ్చారు. సోమవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఎన్నికల బహరంగసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి...
ఏపికి నిరంతరంగా నిధులు అందిస్తాం – అవనిగడ్డ సభలో రాజ్నాథ్ వెల్లడి
మనఛానల్ న్యూస్ - విజయవాడ
ఏ పార్టీతో పొత్తు ఉన్నా, లేకున్నా ఆంధ్రప్రదేశ్కు నిరంతరంగా నిధులు అందించి అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర హోంమత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా అవనిగడ్డ బహిరంగ సభలో...
కృష్ణా జిల్లాలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
మనఛానల్ న్యూస్ - కడప
నూజివీడు - మేక వెంకట ప్రతాప్ అప్పారావు
కైకలూరు - దూలం నాగేశ్వర్ రావు
గన్నవరం - యార్లగడ్డ వెంకటరావు
పెనమలూరు - కె.పార్థసారధి
పెడన - జోగి రమేష్
మచిలీపట్నం - పేర్ని వెంకట్రామయ్య...
ఎపి విత్తనాభివృద్ధి సంస్థకి నలుగురు డైరక్టర్లు నియామకం – మదనపల్లి మాజీ మార్కెట్ కమిటి...
మనఛానల్ న్యూస్ - మదనపల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభినవృద్ధి సంస్థ పాలక మండలికి నలుగురు డైరక్టర్లను నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
డైరక్టర్లుగా నియమించబడిన...
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జవాన్ ప్రవీణ్ పార్ధీవ దేహం
మనఛానల్ న్యూస్ - గన్నవరం
పూల్వామా వద్ద సుందర్బార్లో విధి నిర్వహణలో ఉన్న ప్రవీణ్ కుమార్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జవాను ప్రవీణ్...
గన్నవరం విమానాశ్రయంలోని నూతన రన్వే ప్రారంభం
మనఛానల్ న్యూస్ - కృష్ణా
కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో నిర్మించిన నూతన రన్వే ప్రారంభమైంది.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ప్రభు దిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ...
మనఛానల్.ఇన్ వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రియమైన మనఛానల్ వీక్షక దేవుళ్లకు, ప్రకటనకర్తలకు, శ్రేయూభిలాషులకు, మనఛానల్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు....మీరు, మీకుటుంబ సభ్యులు ఈ సంక్రాంతి వేళ సుఖ సంతోషాలతో...ఆనందాలతో గడిపి..గుండెలనిండా ఆ మధురానుభూతులను నింపుకోవాలని...
విజయవాడ కనకదుర్గమ్మకు కోటి గాజులతో అలంకరణ
మనఛానల్ న్యూస్ - విజయవాడ
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ శక్తి క్షేత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కార్తీకమాస శోభ సంతరించుకుంది. కార్తీకమాసం సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు సహా వేడుకలు నిర్వహిస్తున్నారు. నేడు కార్తీక శుద్ద...
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ – కృష్ణాలో ఇద్దరు యువకుల మృతి
మనఛానల్ న్యూస్ - కృష్ణా
సరదాగా ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్తున్న ముగ్గురు యువకులకు మృత్యుశకటం రూపంలో దూసుకొచ్చిన లారీ వారి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హృదయ...
గ్రామీణాభివృద్ధే తెదేపా లక్ష్యం – పంచాయతీరాజ్ మంత్రి లోకేశ్
మనఛానల్ న్యూస్ - విజయవాడ
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖమంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇందులో భాగంగానే గ్రామీణ స్థాయి అభివృద్ధి ప్రణాళికలే...
విజయవాడలో ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అరెస్ట్
మనఛానల్ న్యూస్ - విజయవాడ
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాఫెల్ కుంభకోణంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసన కార్య క్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే విజయవాడలో ఏపి పిసిసి అధ్యక్షుడు...
ఏపి డీఎస్సీ-2018 షెడ్యూల్ను విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు
మనఛానల్ న్యూస్ - విజయవాడ
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ షెడ్యూల్ను మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ-2018 నోటిఫికేషన్ను...
విజయవాడ కనకదుర్గమ్మకు కోటి గాజుల కానుక సమర్పణ
మనఛానల్ న్యూస్ - విజయవాడ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. త్వరలోనే కనక దుర్గమ్మకు గాజుల అల౦కరణ చేయనున్నారు. దీనిని పురస్కరించుకొని కనకదుర్గమ్మకు భక్తులు కోటి గాజులు కానుకగా...
ప్రతి పోలీసుకు ఉద్యోగంలో కనీసం ఒక పదోన్నతి కల్పిస్తాం – అమరవీరుల సంస్మరణ సభలో...
మనఛానల్ న్యూస్ - అమరావతి
పోలీసు ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికి తమ సర్వీసులో కనీసం ఒక్క పదోన్నతినైనా కల్పించి వారిలో సుస్థితి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని ఎపి సి.ఎం. చంద్రబాబు నాయుడు అన్నారు.
అక్టోబర్ 21న...
దుర్గమ్మ గుడిలో ఆరో రోజు అన్నపూర్ణదేవి అవతారంలో కనకదుర్గమ్మ
మనఛానల్ న్యూస్ - విజయవాడ
విజయవాడలోని దుర్గమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా ఆరో రోజైన సోమవారం నాడు అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా...