Friday, March 31, 2023

అమరావతి

గణతంత్ర వేడుకలు విశాఖలో కాదు…విజయవాడలోనే

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో ప్రభుత్వ అధికారికంగా నిర్వహించే రిపబ్లిక్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ఈ సారి...

రెండోరోజు ప్రారంభమైన ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఏపీలో జరుగుతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి.ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే కోటా రామారావు మృతికి సంతాపం ప్రకటించింది శాసనసభ.అనంతరం...

సీఎం వై.ఎస్‌.జగనన్న మా జీవితాల్లో వెలుగులు నింపారు – పాక్ చెర నుంచి విడుదలైన...

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిమాకు అమ్మ జన్మనిస్తే,ముఖ్యమంత్రి జగనన్న పునర్జన్మనిచ్చారని పాక్‌చెర నుండి విడుదలైన ఏపీ మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.పాకిస్తాన్‌ చెర నుంచి విముక్తి పొందిన రాష్ట్రానికి చెందిన...

రాష్ట్రంలో కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె…సిపిఐ,సిపిఎం నేతల అరెస్ట్‌

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడకేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 ప్రధాన కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.అ నేపథ్యంలో రాష్ట్రంలోని పలుజిల్లాల్లో...

నేడు ఏపీ గవర్నర్‌తో సమావేశం కానున్న సీఎం వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిరాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై గవర్నర్‌తో సీఎం చర్చించ నున్నారు.మూడు...

16వ రోజుకు చేరిన రైతుల ఆందోనలు…ఏపీ సచివాలయ రహదారి దిగ్భంధం

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిమూడు రాజధానులు వద్దు,అమరావతే ముద్దంటూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి.16వ రోజైన గురువారం ఆందోళనల్లో భాగంగా మందడంలో రహదారిపై...

సంక్షేమ పథకాలు అర్హుందరికీ అందాలి…సీఎం జగన్‌ స్పష్టం

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిసంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం స్పందనపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా...

ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.2019 మన రాష్ట్ర చరిత్రనే మేలిమలుపు తిప్పిన...

రాజధాని రైతులకు అండగా ఉంటాం…పవన్‌ కళ్యాణ్‌

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిరాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతు లు చేస్తున్న...

ఏపీలో పలు ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఆంధ్రప్రదేశ్‌లో వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్‌) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్‌...

13వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిమూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అనే నినాదంతో అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి.13వ రోజైన సోమవారం మందడం,తుళ్లూరులో మహాధర్నా...

ఏపీఎస్‌ఆర్టీసీ నూతన ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్‌

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతి1991 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీగా నియమితులయ్యారు.అలాగే ఏపీఐఐసీ ఎండీగా రజిత్‌ భార్గవ్‌కు రాష్ట్ర...

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఏపీ గవర్నర్‌ ఆమోదం

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఎపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గవర్నర్‌...

ఈఎస్‌ఐ స్కాం కేసు…దేవికారాణి మెడకు బిగిస్తున్న ఈడీ ఉచ్చు

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఆ సంస్థ మాజీ డైరెక్టర్‌ దేవికారాణిపై మనీ లాండరింగ్‌ కేసును ఈడీ నమోదు చేసింది.ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కామ్‌లో...

ముగిసన ఏపీ కేబినెట్‌ సమావేశం…మంత్రి వర్గం ఆమోదించిన అంశాలివే..

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఅమరావతిలో 2 గంటలపాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది.అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్‌...

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ….సచివాలయం వద్ద 144 సెక్షన్‌

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఏపీలోని వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నియమించిన జీఎన్‌ రావు కమిటీ తన నివేదికలో మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చిన నేపథ్యంలో నేడు జరిగే కేబినెట్‌ భేటీకి...

దిశ చట్టం అమలుకు సత్వర చర్యలు తీసుకోండి…సమీక్షలో సీఎం జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - తాడేపల్లిమహిళలు,చిన్నారుల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం అమలుకు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు.ఈ మేరకు...

ముగిసిన సంపూర్ణ సూర్యగ్రహణం…ఆలయాల్లో సంప్రోక్షణ

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిగురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం 11.11 గంటలకు ముగిసింది. సూర్యగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. ఢిల్లీలోని తన నివాసంలో గ్రహణాన్ని...

ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం వై.ఎస్‌. జగన్‌ సమీక్ష

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిరాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.అర్హులైన పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌...

తొమ్మిదవ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు…టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిమూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి.ఇందులో భాగంగా రైతుల నిరసనకు మద్ధతు తెలిపేందుకు బయలుదేరిన...

MOST POPULAR

HOT NEWS