జూన్17న ఏపి సి.ఎం. వై.ఎస్.జగన్ పులివెందుల పర్యటన
మనఛానల్ న్యూస్ - కడప ఏపి సి.ఎం.వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి జూన్ 17వతేదిన కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభించారు....
ఏపికి వర్షసూచన
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ ఏపిలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాల వల్ల వ్యవసాయరంగానికి ఎంతో ఉపయోగకరమని...
ఘనంగా మదనపల్లి జెడ్.పి.హైస్కూల్ పూర్వ విద్యార్థుల(1998-99) సమావేశం
మనఛానల్ న్యూస్ - మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో 10వతరగతి విద్యాబ్యాసం పూర్తి చేసిన...
ఏపి టాప్-10 న్యూస్ @ manachannel.in
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్
ఏపిలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగాా 26 లోకసభ స్థానాలను...
ఏపి టాప్ 10 న్యూస్ @ manachannel.in
మనఛానల్ న్యూస్ -అమరావతి
ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రుల కమిటితో పి.ఆర్.సి పోరాట సమితి నుంచి 9 మంది సభ్యులతో కూడిన...
అనారోగ్యంతో మాజీ ఎం.ఎల్.ఏ కలిచర్ల ప్రభాకర్ రెడ్డి మృతి
మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా తంభళ్లపల్లి మాజీ ఎం.ఎల్.ఏ కలిచర్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం అనారోగ్యంతో మరణించారు. ఈయన తంభళ్లపల్లి నియోజకవర్గానికి 1989, 1999,...
AP Covid News: ఏపిలో కరోనా విజృంభణ – 13వేల కేసులు – 5...
మనఛానల్ న్యూస్ - అమరావతి ఏపిలో కరోనా విజృంభిస్తోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండాా ఎక్కడ చూసిన జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునోప్పులతో బాథపడే వారు...
AP Covid News : ఏపిలో 40వేల శాంపిల్ పరీక్షలు -10వేల పాజిటివ్ ...
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్
ఏపిలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నివారణ కు ...
ఏపిలో కరోనా వేళ విద్యాశాఖ వింతదోరణి – విద్యాసంస్థల మూసివేతలో దేశమంతా ఒకదారి ఏపిది...
మనఛానల్ న్యూస్ - అమరావతి కరోనా విజృంభన వేళ దేశమంతా విద్యాసంస్థల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఒక దారిలో వెళ్లుతుంటే ఏపి లో విద్యాశాఖ...
AP Covid News: ఏపిలో 4955 పాజిటివ్ కేసులు – చిత్తూరు, విశాఖ జిల్లాల్లో...
మనఛానల్ న్యూస్ - అమరావతి ఏపిలో మూడవ వేవ్ కరోనా స్పీడ్ పెరుగుతోంది. ప్రభుత్వం ఏలాంటి కఠిన ఆంక్షలు అమలు చేసే పరిస్థితి లేనందున రాబోయే 15 రోజులలో...
కారంచేడులో సంక్రాంతి సంబరాలు – హైలెట్ గా బాలకృష్ణ గుర్రపు స్వారీ…
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ ప్రముఖ సినీ నటుడు, హిందుపురం ఎం.ఎల్.ఏ నందమూరి బాలకృష్ణ శనివారం ప్రకాశం జిల్లా కారంచేడులో తన అక్క పురందేశ్వరీ ఇంట్లో...
ఏపిలో 4348 కొత్త పాజిటివ్ కేసులు -47884 శాంపిల్ పరీక్షలు
మనఛానల్ న్యూస్ - అమరావతి ఏపిలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటలలో 47884 శాంపిల్ పరీక్షలు నిర్వహించగ గురువారం ఉదయానికి 4348 కేసులు...
ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు 23శాతం పిట్ మెంట్ ప్రకటన – రిటైర్మెంట్ 60నుంచి...
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు సి.ఎం.వై.ఎస్.జగన్ వరాలు ప్రకటించారు.
పెంచిన జీతాలు కాంట్రాక్ట్...
మదనపల్లి బి.టి.కాలేజీ ప్రభుత్వం స్వాధీనం..! – చక్రం తిప్పిన ఎం.పి.మిధున్ రెడ్డి
మనఛానల్ న్యూస్ - మదనపల్లి రాయలసీమలోనే అత్యంత ప్రసిద్ద విద్యాకేంద్రంగా బాసిల్లిన మదనపల్లి బి.టి.కాలేజీని త్వరలో ఏపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. 106 సంవత్సరాల చరిత్ర కలిగిన...
జంగరెడ్డిగూడెంలో ఘోరం – వాగులోకి బస్సు -10 మంది మృతి
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో బుధవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం ...
Omicron AP New Rule : – మాస్క్ లేకుంటే బాదుడే…ఎంత...
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్
ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో ఏపిలో కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి...
డిసెంబర్ 12న చిత్తూరు జెడ్.పి.తొలి సమావేశం
మనఛానల్ న్యూస్ - చిత్తూరు చిత్తూరు జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశం డిసెంబర్ 12వ తేదిన నిర్వహిస్తున్నారు. ఈమేరకు జిల్లా పరిషత్ సి.ఇ.ఓ ప్రభాకర్ రెడ్డి...
సోము వీర్రాజు సంచలన ప్రకటన – రాజకీయాలకు గుడ్ బై – ఎప్పటి...
మనఛానల్ న్యూస్ - అమరావతి
ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తన రాజకీయ భవిష్యత్ పై మంగళవారం...
ఏపి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత – రేపు హైదరబాద్ లో అంత్యక్రియలు
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, ...
Jawad Cyclone: 3 రాష్ట్రాలలో జవాద్ తుఫాన్ హై అలర్ట్
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ జవాద్ తుఫాన్ నేపథ్యంలో దక్షణాదిలో బంగాళాఖాతం తీరంలోనున్న ఏపి, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో రాబోయే మూడు రోజుల...